ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు కీలక ఉపశమనం కలిగించింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి మూడు నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 1 నుంచి 31 వరకు రేషన్ సరుకులు తీసుకోవచ్చని వెల్లడించింది. అలాగే రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసుకునేందుకు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు.

మరిన్ని వార్తలు చదవండి

రాజకీయ పార్టీలతో షాద్నగర్ ఆర్డీవో సమావేశం

ఎన్మన్ బెట్లలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తొలి జయంతి

పాటతో ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడు గద్దర్

కేసీఆర్ కాదు.. జయశంకర్సారే తెలంగాణ జాతిపిత

మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటుపై అధ్యయనానికి సీఎస్ గ్రీన్ సిగ్నల్

వీరనాయిని చెరువుకు నీళ్లివ్వాలని కలెక్టర్కు వినతి

కొల్లాపూర్ 8వ వార్డులో డ్రైనేజీ, వీధిలైట్ల పునరుద్ధరణ

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్పై కేంద్రానికి ఈటల వినతి

