ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షపు నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మహిళా స్వయం సహాయక సంఘాలు ముందుండి 'తెలంగాణ జలసిరి' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.