నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర మరువలేనిదని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మరిన్ని వార్తలు చదవండి

రాజకీయ పార్టీలతో షాద్నగర్ ఆర్డీవో సమావేశం

ఎన్మన్ బెట్లలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తొలి జయంతి

పాటతో ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడు గద్దర్

కేసీఆర్ కాదు.. జయశంకర్సారే తెలంగాణ జాతిపిత

మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటుపై అధ్యయనానికి సీఎస్ గ్రీన్ సిగ్నల్

వీరనాయిని చెరువుకు నీళ్లివ్వాలని కలెక్టర్కు వినతి

కొల్లాపూర్ 8వ వార్డులో డ్రైనేజీ, వీధిలైట్ల పునరుద్ధరణ

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్పై కేంద్రానికి ఈటల వినతి

