తెలంగాణ ప్రజాప్రతినిధుల బృందంతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమావేశమై రాష్ట్రంలోని రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక చర్చలు జరిపారు. ఆదిలాబాద్ - ఆర్మార్ కొత్త రైల్వే లైన్ డీపీఆర్ పూర్తయిందని, త్వరలోనే ఆమోద ప్రక్రియకు వెళ్తుందని తెలిపారు. అలాగే హైదరాబాద్ను ప్రధాన ‘హైస్పీడ్ రైల్ హబ్’గా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై ఆశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన.. హైస్పీడ్ రైల్ హబ్గా హైదరాబాద్
మరిన్ని వార్తలు చదవండి

రాజకీయ పార్టీలతో షాద్నగర్ ఆర్డీవో సమావేశం

ఎన్మన్ బెట్లలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తొలి జయంతి

పాటతో ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడు గద్దర్

కేసీఆర్ కాదు.. జయశంకర్సారే తెలంగాణ జాతిపిత

మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటుపై అధ్యయనానికి సీఎస్ గ్రీన్ సిగ్నల్

వీరనాయిని చెరువుకు నీళ్లివ్వాలని కలెక్టర్కు వినతి

కొల్లాపూర్ 8వ వార్డులో డ్రైనేజీ, వీధిలైట్ల పునరుద్ధరణ

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్పై కేంద్రానికి ఈటల వినతి

