కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు విద్యాశాఖ అదనపు బాధ్యతలను కేంద్ర కేబినెట్ మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది.


