బిజినెస్ డెస్క్: ఇటీవలి కాలంలో కొంతమేర తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి. గత రెండు రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. శనివారం ఉదయం మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ గణాంకాల ప్రకారం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో ధరలు స్థిరంగా ఉన్నాయి.
తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ నగరాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాలలోనూ ఇదే తరహా ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో (10 గ్రాములు):
మళ్లీ పెరిగిన వెండి
బంగారంతో పాటే వెండి కూడా మార్కెట్లో పెరుగుదలను నమోదు చేసింది. కిలో వెండిపై వంద రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ నగరాలలో కిలో వెండి ధర రూ.2,60,100 వద్ద విక్రయాలు సాగుతున్నాయి.
గమనిక: బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల బట్టి ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వినియోగదారులు నగలు కొనే సమయంలో మరోసారి లైవ్ ధరలను పరిశీలించుకోవాలి.


